22nd June, 2024

మాజీ ముఖ్యమంత్రి ని కలిసిన భీమిలి నేత అవంతి

వైసిపి పార్టీ కేంద్ర కార్యాలయం - 21-06-2024 - శుక్ర వారం

మాజీ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ని తాడేపల్లి వైసిపి పార్టీ కేంద్ర కార్యాలయం లో పార్టీ విధి విధానాలు పై జరిగిన సమావేశం లో పాల్గొన్న మాజీ మంత్రి భీమిలి అయిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు

అనంతరం జగన్ మోహన్ రెడ్డి గారి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఉమ్మడి విశాఖ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ముత్తంశెట్టి శివ నందీష్ బాబు గారు ఎప్పటిలాగే ఎలా ఉన్నావు చాంపియన్ అంటూ శివ నందీష్ బాబు ని ప్రేమగా పిలిచి కాసేపు సంభాషించిన వైసిపి పార్టీ అధినేత.