భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం

భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం లో విశాఖ జిల్లా వైసిపి పార్టీ అధ్యక్షులు భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గౌ‌.ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు పాల్గోవడం జరిగింది.సమావేశం లో బాగంగా ఆయన మొదటిగా మండలం లో అన్ని గ్రామాల్లో ఉన్న సమస్యలపై అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించి ఏమైనా అసంపూర్తిగా ఉన్న పనులు ఉంటే వాటిని పూర్తి చేయాలని ముఖ్యంగా మండలం లో విద్యుత్ సరఫరా కి సంబందించిన సమస్యలు ఉంటే త్వరితగతిన పూర్తి […]

Welfare of poor at every doorstep is the real development, says Avanti garu.

Date: 01-11-2022 on Tuesday, Bhimili constituency legislators in our government’s door to door program in Pyampalem 6th ward limits, Lakshmi Vanipalem – Sugar Factory layout.By visiting 806 houses in every door step, enquired about the development and welfare that is happening in the village during the 3 years of Jagan brother’s administration.Lakshmivanipalem – Long term […]

Avanti garu in house pattalu distribution program,

Jagan Anna’s house pattalu distribution program was held in the 8th ward of Endada BC Colony Park of Bhimili constituency Jivamc.As a part of the program, constituency legislators respected. Mutthamshetty Srinivasa Rao garu in Rushikonda, Sagar Nagar, 1 crore 85 lakhs rupees. Foundation stone was laid for several development works with the expenditure funds.In the […]

Chief Minister has started another revolutionary change,

State Chief Minister YS Jagan Mohan Reddy garu has brought welfare schemes to every door by the Secretariat and as a part of the program to bring family doctor medical system to every village for medical service to every village, Anna. Village Health Center Visakha in Anandapuram Mandal Vellinki Panchayat on Friday 21-10-2022. District YCP […]

మహిళల సంక్షేమమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ,

మహిళల సంక్షేమమే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి లక్ష్యం అని రాష్ట్ర మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అన్నారు భీమిలి మండలం తాటితూరు పంచాయతీ లో ఏర్పాటు చేసిన నవరాత్నాలు లో బాగంగా ప్రవేశపెట్టిన జగనన్న చేయూత కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు లా మాటలు కు పరిమితం కాకుండా జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్ర లో ఇచ్చిన మాటకు […]

మహిళల సంక్షేమమే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి లక్ష్యం అని రాష్ట్ర మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అన్నారు .

మహిళల సంక్షేమమే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి లక్ష్యం అని రాష్ట్ర మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అన్నారు పద్మనాభం మండలం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నవరాత్నాలు లో బాగంగా ప్రవేశపెట్టిన జగనన్న చేయూత కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కంటే ఇప్పటి ప్రభుత్వం మహిళల సాధికారిక ప్రభుత్వం అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి […]

జగనన్న చేయూత కార్యక్రమం లో పాల్గొన్న అవంతి గారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నవరత్నాలు లో బాగంగా ప్రవేశపెట్టిన జగనన్న చేయూత కార్యక్రమం ని ఈరోజు అనగా తేది 24-09-2022 శనివారం నాడు ఆనందపురం మండలం పాలవలస చేపట్టడం జరిగింది కార్యక్రమం ను ఉద్దేశించి అవంతి గారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మహిళలకు చేసింది ఏమీ లేదని జగన్ మోహన్ రెడ్డి గారు మహిళల పక్షపాతి అని వీరికి చట్టసభల్లో అయితేనేమి స్థానికత లో 60 శాతం రిజర్వేషన్లు కల్పించి పదవుల్లో […]

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో అవంతి గారుభీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం భీమన్నదొర పాలెం లో

రెండవ రోజు (23-09-2022 – శుక్రవారం) 605 జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో శాసనసభ్యులు గౌ.ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు పాల్గోని ఇళ్ళు తిరిగి జగనన్న 3 ఏళ్ల పరిపాలనా కాలంలో గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు అడిగి తెలుసుకోవడం జరిగిందిభీమన్న దొర పాలెం లో అవంతి గారి దృష్టిలో పెట్టిన దీర్ఘకాలిక సమస్యలు: 1) ఎర్రవానిపాలెం నుండి భీమన్న దొర పాలెం BT రోడ్డు నందు వరదల సమయంలో ముంపు అవుతుంది […]

“రైతు సంక్షేమ‌మే ధ్యేయంగా ప‌నిచేస్తున్న ఏపీ ప్ర‌భుత్వం.”

నేడు నాలుగో ఏడాది రెండో విడ‌త వైయ‌స్ఆర్ రైతు భ‌రోసా కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌నున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ మోహన్ రెడ్డి గారు.50.92 లక్షల మంది రైతన్న ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ. 4 వేలు చొప్పున రూ. 2,096 కోట్లు జమ చేయనున్న సీఎం!!