భీమిలి నియోజకవర్గం అశేష జనానికి నమస్కారం

రేపు అనగా తేది 26-08-2022 శుక్రవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ.జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న ప్లాస్టిక్ ని నిషేధిస్తూ బీచ్ క్లీనింగ్ అనే స్వచ్చంధ కార్యక్రమం ఉదయం 6 గం లకు విశాఖ బీజ్ నుండి భీమిలి చేపట్టడం జరిగుతుందిఅందరికి ఉపయోగకరమైన కార్యక్రమం కనుక ప్రతీ ఒక్కరు బాగస్వాములవు నిమిత్తం క్రింది లింక్ లో లాగిన్ అయి రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకోవాలి అలాగే ప్రతీ ఒక్కరు పాల్గోవాలని కోరడమైనది…. ధన్యవాదాలుముత్తంశెట్టి […]

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఏపీ ఎస్‌ఈజెడ్‌లో ఏటీసీ టైర్స్‌ ఏపీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫస్ట్‌ ఫేజ్‌ను ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ గారు

అనంతరం మరో 8 కంపెనీలకు భూమిపూజ నిర్వహించిన సీఎం -ఏటీసీ టైర్స్ ఫేస్ 2-పిడిలైట్ ఇండస్ట్రీస్ -మెగా ఫ్రూట్ ప్రాసెసింగ్ -ఇనోక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్ -ఆప్టిమస్ డ్రగ్స్ -విన్ విన్ స్పెషాలిటీ ఇన్సులేటర్స్ -స్టేరాక్స్ లైఫ్ సైన్సెస్ -సినాప్టిక్స్ ల్యాబ్స్ -ఇషా రీసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్

విశాఖ జిల్లా వైసిపి పార్టీ అధ్యక్షులు భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులైన గౌ.ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి ఆదేశానుసారం భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ ముత్తంశెట్టి మహేష్ గారి ఆధ్వర్యంలో 75 వ వజ్ర స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది

వేడుకల్లో భాగంగా విద్యార్థులు జాతీయ గీతాలు ఆలపించారు అనంతరం ఆయన ఆధ్వర్యంలో 1000 అడుగుల జాతీయ జెండాను ఆర్డివో గారితో ఆవిష్కరించేయఢం జరిగింది రెండు భారత మాతా కి జై అని ఎలుగెత్తి నినాదాలు తో పార్టీ కార్యాలయం నుంచి డైట్ కళాశాల వరుకూ అదిక సంఖ్యలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ గారి విగ్రహం కి పూల మాలలు వేసి సుమాంజలి ఘటించడం జరిగింది. కార్యక్రమం ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మనకు స్వాతంత్ర్యం వచ్చాక […]

భీమిలి నియోజకవర్గం జీవియంసి 5వ వార్డు వివేకానంద నగర్ 1 లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో అవంతి గారు .

ఈరోజు అనగా తేది 12-08-2022 శుక్రవారం నాడు జీవియంసి 5వ వార్డు వివేకానంద నగర్ 1 లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో స్థానిక యంయల్ఏ అవంతి శ్రీనివాసరావు గారికి ప్రజలు సాదర స్వాగతం పలికారు.అనంతరం 5వ వార్డు లో సద్గురు సాయి నాథ్ కోలనీ – గాంధీ నగర్ – ముత్యాలమ్మ కోలనీ లో 320 ఇంటింటి కి తిరిగి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగగా జగన్మోహన్ […]

జగనన్న విద్యా దీవెన చెక్కులు పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న అవంతి

ఈరోజు అనగా తేది 11-08-2022 లక్ష్మివారం నాడు భీమిలి SVLNS ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో నిర్వహించిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో విశాఖ జిల్లా వైసిపి పార్టీ అధ్యక్షులు భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులైన గౌ. ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు పాల్గోవడం జరిగింది. అనంతరం అవంతి గారి చేతులు మీదుగా నియోజకవర్గంలో 9 వేల మంది విద్యార్థులుకు 5 కోట్ల 48 లక్షలు రూ జగనన్న విద్యా దీవెన చెక్కును ఇవ్వడం జరిగింది. కార్యక్రమం ను ఉద్దేశించి […]

75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం ప్రతి ఇంటిపై జాతీయ జెండా

75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఈనెల 13 నుంచి 15 వరకు కట్టాలి అజాదీ కా అమృత్ మహోత్సవం లో భాగంగా నిర్వహణ “హర్ ఘర్ తిరంగా ” అనే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది అందులో భాగంగా భీమిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాజీ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు విద్యార్థులకు జాతీయ జెండాలు పంపిణీ చేయడం జరిగింది ఈ […]

జీవియంసి 8వ వార్డు లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో స్థానిక యంయల్ఏ అవంతి శ్రీనివాసరావు గారికి ప్రజలు సాదర స్వాగతం పలికారు.

జీవియంసి 8వ వార్డు లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో స్థానిక యంయల్ఏ అవంతి శ్రీనివాసరావు గారికి ప్రజలు సాదర స్వాగతం పలికారుఆనంతరం ఆయన రెండవ రోజు వివేకానంద నగర్ 1 – దుర్గా నగర్ – యస్సి బిసి కోలనీ లో 550 ఇళ్ళు ఉండగా ఇంటింటి కి తిరిగి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగగా జగన్మోహన్ రెడ్డి గారు అందించే పథకాలు అన్నీ సక్రమంగా అందుతున్నాయని […]

కమ్యూనిటీ హాల్ శంఖుస్థాపన భీమునిపట్నం, ఆగస్ట్ 06, విశాఖటుడే భీమునిపట్నం.

కమ్యూనిటీ హాల్ శంఖుస్థాపన భీమునిపట్నం, ఆగస్ట్ 06, విశాఖటుడే భీమునిపట్నం, కృష్ణా కొలనీ సమీపంలో కస్తూరిభా స్కూల్ ఎదురుగా GVMC మరియు సి.యస్.ఆర్ వారి యొక్క సుమారు ఏడుకోట్ల రూపాయల నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని హంగులతో , అధునాతన వసతులతో భీమిలీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. ఈ నిర్మాణ […]

గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వ‌ము కార్యక్రమం నివేదిక

తేదీ : 05- 08 – 2022నియోజకవర్గం పేరు : భీమిలిమండలం పేరు : ఆనందపురంసచివాలయం పేరు : గిడిజాలసచివాలయం కోడ్:10390287పర్యటించిన గ్రామాలు పేర్లుగిడిజాల – యస్సి కోలనీ – బిసి కోలనీ – ఈత పేట – సీతన్న గారి కోలనీ సందర్శించిన గృహల సంఖ్య:500పరిష్కరించవలసిన దీర్ఘకాలిక సమస్యలు:సిసి రోడ్లు వేయాలనిడ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలనిపలు కారణాలు చేత జగనన్న కోలనీ ఇళ్ళు ఆగాయి సరిచేసి రెండో దఫా లో ఇవ్వాలనిత్రాగు నీటి బోరు వేయాలనికొత్త రేషన్ […]

భీమిలి నియోజకవర్గం జీవియంసి యల్లపువాని పాలెం లో ఇళ్ళు పట్టాలు పంపిణీ చేసిన అవంతి

ఈరోజు అనగా తేది 02-08-2022 మంగళవారం నాడు భీమిలి నియోజకవర్గం 79 వ వార్డు యల్లపువాని పాలెం లో జగనన్న ఇళ్ళు పట్టాలు పంపిణీ కార్యక్రమం లో బాగంగా 1265 మంది లబ్దిదారులుకు గౌ. ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి చేతులు మీదుగా అందివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మేయర్ గొలగాని హరి కుమారి గారు – వెస్ట్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆనంద్ బాబు గారు, భాస్కర్ రావు గారు వార్డు నాయకులు ఆయా పదవుల్లో ఉన్న వారు […]