“రైతు సంక్షేమ‌మే ధ్యేయంగా ప‌నిచేస్తున్న ఏపీ ప్ర‌భుత్వం.”

నేడు నాలుగో ఏడాది రెండో విడ‌త వైయ‌స్ఆర్ రైతు భ‌రోసా కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌నున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ మోహన్ రెడ్డి గారు.50.92 లక్షల మంది రైతన్న ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ. 4 వేలు చొప్పున రూ. 2,096 కోట్లు జమ చేయనున్న సీఎం!!

అవంతి గారు ఆధ్వర్యంలో వైయస్సార్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రారంభోత్సవం జరిగింది.

ఈరోజు అనగా తేది 12-09-2022 సోమవారం నాడు భీమిలి నియోజకవర్గం జీవియంసి పరిదిలో మధురవాడ 5,6,7, వార్డు లలో గౌ.అవంతి శ్రీనివాసరావు గారు మరియు వార్డు కార్పోరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక గారి ఆధ్వర్యంలో 4కోట్లు రూ నిధులతో వైయస్సార్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు – ఆయుస్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ (విశాఖ జిల్లా ఇంచార్జ్ మంత్రి ) రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గౌ.విడదల రజని గారి చేతులు మీదుగా ప్రారంభోత్సవం […]

జీవియంసి లో పలు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టిన అవంతి గారు

జాతీయ రహదారిపై నిర్మించిన కాలువ లోతట్టులో నిర్మించడం వలన వర్షం వచ్చినప్పుడల్లా డ్రైనేజీ మురికి నీరు బయటికి పొంగి పొర్లి పారడమే కాక రాకపోకలకు వాహన దారులకు చుట్టుపక్కల నివశించే వారికి చాలా ఇబ్బందికరంగా ఉండేది ఆ సమస్యను పరిష్కరించమని గతంలో అవంతి శ్రీనివాసరావు గారు సంబంధిత జాతీయ రహదారి అధికారులకు స్థానిక జీవియంసి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది వారు చేసిన సరైన పరిష్కారం జరగక అదే సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈరోజు అనగా […]

జీవియంసి 4వ వార్డు పరేదేశిపాలెం 02 సచివాలయం లో కాపులుప్పాడ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో స్థానిక యంయల్ఏ అవంతి శ్రీనివాసరావు గారికి ప్రజలు సాదర స్వాగతం పలికారు

మొదటిగా అవంతి శ్రీనివాసరావు గారు రాష్ట్ర ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అనేది ఏ ఉద్దేశంతో చేపడుతుందో ప్రజలు వద్దకు ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులమైన మిమ్ములను ఎందుకు పంపుతున్నారో అన్న విషయాలను ప్రతీ ఒక్కరికీ వివరించడం చేసారుఅనంతరం 4వ వార్డు కాపులుప్పాడలో 300 ఇళ్ళు ఇంటింటి కి తిరిగి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగగా జగన్ మోహన్ రెడ్డి గారు అందించే పథకాలు అన్నీ సక్రమంగా అందుతున్నాయని ప్రతీ […]

మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి గారి వర్థంతి సందర్భంగా …

ఈరోజు అనగా తేది 02-09-2022 శుక్రవారం నాడు విశాఖ జిల్లా వైసిపి పార్టీ అధ్యక్షులు భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులైన గౌ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గం లో పలు చోట్ల స్వచ్చంద సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కార్యక్రమం లో బాగంగా మొదటిగా ఆయన జీవియంసి పియంపాలేం 6వ వార్డు లో గల వైయస్సార్ విగ్రహం కి పూల మాలలు వేసి సుమాంజలి ఘటించి నివాళులు అర్పించగా రాజన్నను స్మరించుకుంటూ వైయస్సార్ అమర్ రహే జొహార్ […]

భీమిలి నియోజకవర్గం జీవియంసి 7వ వార్డు లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో అవంతి గారు .

ఈరోజు అనగా తేది 01-09-2022 లక్ష్మివారం నాడు జీవియంసి 7వ వార్డు పరేదేశిపాలెం 02 సచివాలయం లో బింద్రా నగర్ – షిపియార్డ్ కోలనీ – తారకరామా నగర్ – గల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో స్థానిక యంయల్ఏ అవంతి శ్రీనివాసరావు గారికి ప్రజలు సాదర స్వాగతం పలికారుమొదటిగా అవంతి శ్రీనివాసరావు గారి చేతులు మీదుగా అవ్వ తాతలకు వైయస్సార్ పెన్షన్ లు అందివ్వడం జరిగింది అనంతరం రాష్ట్ర ప్రభుత్వం గడప గడపకు […]

ప్రజా సంక్షేమ పాలనే మా ధ్యేయం. నాడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో అవంతి గారు,

మొదటిగా ఆయన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ నిదులు రూ 13 లక్షలు తో బాందేవపురం యస్సి కోలనీ లో నిర్వహించిన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసారు. పద్మనాభం మండలం బాందేవపురం రెల్లి కోలనీ – యస్సి కోలనీ జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో శాసనసభ్యులు గౌ.ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు పాల్గోని 226 ఇళ్ళు గడప గడపకు తిరిగి జగనన్న ఏళ్ల పరిపాలనా కాలంలో గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు అడిగి తెలుసుకోవడం […]

గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వ‌ము కార్యక్రమం నివేదిక :

తేదీ : 29-08- 2022 (సోమవారం)1) నియోజకవర్గం పేరు : భీమిలి 2.)మండలం : జీవియంసి 7వ వార్డు 3. సచివాలయం పేరు : పరదేశిపాలెం విలేజ్ 02 (పాత పియంపాలెం – పిలకవానిపాలెం) 4) సచివాలయం కోడ్: 10860525) 5) సందర్శించిన ప్రాంతాలు : పాత పియంపాలెం పిలకవానిపాలెం 6) సందర్శించిన గృహల సంఖ్య: 550 7) 29 – 08 – 2022 నాడు పరిష్కరించవలసిన దీర్ఘకాలిక సమస్యలు: 1) డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలని […]

సాగర తీరం ప్లాస్టిక్ వ్యర్ధాలు ను తొలిగిస్తూ మెగా బీచ్ క్లీనింగ్ కార్యక్రమం లో అవంతి.

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు ను తొలిగిస్తూ మెగా బీచ్ క్లీనింగ్ కార్యక్రమం లో ఈరోజు అనగా తేది 26-08-2022 శుక్రవారం నాడు విశాఖ జిల్లా వైసిపి పార్టీ అధ్యక్షులు భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులైన ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో విశాఖ సాగర తీరం నుండి భీమిలి బీచ్ వరుకూ 28 కి మీ 40 ప్రాంతాలలో స్వచ్చంధ గా పాల్గొని చేపట్టడం జరిగింది. కార్యక్రమం లో […]

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో అవంతి గారు.

తేది అనగా 23-8-2022 మంగళవారం నాడు పద్మనాభం మండలం శేరిఖండం పంచాయతీ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో స్థానిక యంయల్ఏ అవంతి శ్రీనువాసరావు గారు పాల్గొనడం జరిగిందిఆనంతరం ఆయన శేరిఖండం – అంబేద్కర్ కోలనీ – పరదేశి వారి కల్లాలు – రెడ్డిపల్లి వారి కల్లాలు – సంగుపేట 249 ఇళ్ళు ఇంటింటి కి తిరిగి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగగా జగన్మోహన్ రెడ్డి గారు అందించే […]