Avanthi Srinivas

Avanthisrinivas

This is about biography of Avanthi Srinivas Rao of AP Tourirm, Culture, Youth advancement Minister of Government of Andhra Pradesh.

బడుగు బలహీనుల వర్గాల వారి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అంటున్న అవంతి

భీమిలి నియోజకవర్గం – పద్మనాభం మండలం (బాందేవపురం) 15-11-2023 – బుద వారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న రాష్ట్రానికి జగనన్న ఎందుకు కావాలి అనే కార్యక్రమం మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన గౌ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన గౌ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా పద్మనాభం మండలం (బాందేవపురం లో ) […]

పేదింట్లో పెద్ద కొడుకు జగనన్న అంటున్న అవంతి

భీమిలి నియోజకవర్గం – ఆనందపురం మండలం (గండి గుండం పంచాయతీ) – సచివాలయం కోడ్ 10390276 – 15-10-2023 – బుద వారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఆనందపురం మండలం గండి గుండం పంచాయతీ లో మొదటిరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో అవంతి గారు పర్యటించడం జరిగింది గండి గుండం పంచాయతీ లో పర్యటన కు విచ్చేసిన అవంతి గారికి అశేష ప్రజానీకం – బాణా […]

ప్రజల జీవన ప్రమాణాలు పెంచే గొప్ప నాయకుడు జగనన్న అంటున్న అవంతి

భీమిలి నియోజకవర్గం – ఆనందపురం మండలం (గంభీరం పంచాయతీ) – 15-11-2023 – బుద వారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న రాష్ట్రానికి జగనన్న ఎందుకు కావాలి అనే కార్యక్రమం మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన గౌ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన గౌ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా గంభీరం పంచాయతీ లో […]

అర్హతే ప్రామాణికం గా సాగుతున్న జగనన్న పాలన అంటున్న అవంతి

భీమిలి నియోజకవర్గం – ఆనందపురం మండలం ( కుసులువాడ పంచాయతీ) – సచివాలయం కోడ్ (10390279)- 14-11-2023 – మంగళ వారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో కుసులువాడ పంచాయతీ లో రెండవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో పాల్గొన్న భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు.

సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు గా జరగాలి అంటే రాష్ట్రానికి జగనన్న కావాలి అంటున్న అవంతి

భీమిలి నియోజకవర్గం – పద్మనాభం మండలం (బిఆర్ తాళ్ళవలస) – 14-11-2023 – మంగళ వారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న రాష్ట్రానికి జగనన్న ఎందుకు కావాలి అనే కార్యక్రమం మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన గౌ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా పద్మనాభం మండలం బిఆర్ తాళ్ళవలస లో ఘనంగా నిర్వహించడం జరిగింది కార్యక్రమం లో బాగంగా అవంతి గారి […]

దండగ అనే వ్యవసాయం పండగలా సాగాలి అంటే జగనన్న రావాలి అంటున్న అవంతి

భీమిలి నియోజకవర్గం – 89 వ వార్డు (ఎల్లపువాని పాలెం) 14-11-2023 – మంగళ వారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న రాష్ట్రానికి జగనన్న ఎందుకు కావాలి అనే కార్యక్రమం మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన గౌ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన గౌ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా 89 వార్డు (ఎల్లపువాని […]

Avanti in Ayyappa swamy daily food donation program

Bhimili Zone – Ayyappa Swamy Peetham – 14-11-2023 – Tuesday In Sri Veeranjaneya Ayyappa Swamy Dhyana Mandir Seva Sangham in Bhimili zone, daily food donation distribution program from today for 45 days. Seva Sangham has come to the huge food donation distribution program organized by the Seva Sangham and got the blessings of Ayyappa Swami […]

జగనన్న పాలన ఓ నూతన అధ్యాయం కి శ్రీకారం అంటున్న అవంతి

భీమిలి నియోజకవర్గం – ఆనందపురం మండలం (బోని ) – పద్మనాభం మండలం (అయినాడ) 10-11-2023 – శుక్ర వారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న రాష్ట్రానికి జగనన్న ఎందుకు కావాలి అనే కార్యక్రమం మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన గౌ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం పరిశీలకులు పసుపులేటి బాలరాజు గారు ముఖ్య అతిథిగా ఆనందపురం మండలం […]

ఓం శాంతి సోదరీమణులు దీవెనలు పొందుకున్న మాజీ మంత్రి

నిత్యం దైవ నామస్మరణ లో గడిపే మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ఈరోజు అయ్యప్ప స్వామి మాల ధారణ అనంతరం ఓం శాంతి ధ్యాన మందిరంలో ధ్యానం లో పాల్గొని సోదరీమణులు ఆశీర్వాదాలు పొందుకోవడం జరిగింది.

విజయం సాధించే వరుకూ ప్రయత్నం విరమించకూడదు అనే లక్ష్యం విద్యార్థి దశ నుంచే ఉండాలి అంటున్న అవంతి

నర్సీపట్నం – మకవారపాలెం (తామరం) – 06-11-2024 – సోమవారం నర్సీపట్నం – మకవారపాలెం (తామరం) – 06-11-2024 – సోమవారం అవంతి కళాశాలల అదినేత ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నర్సీపట్నం లో గల తామరం (మాకవారి పాలెం) అవంతి ఇంజినీరింగ్ కళాశాల లో 2023 లో మొదటి సం లో ప్రవేశం పొందిన విద్యార్థులు కు స్వాగతం పలుకుతూ ప్రెషర్స్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం కి రాష్ట్ర పారిశ్రామిక […]