ఈరోజు అనగా తేది 01-09-2022 లక్ష్మివారం నాడు జీవియంసి 7వ వార్డు పరేదేశిపాలెం 02 సచివాలయం లో బింద్రా నగర్ – షిపియార్డ్ కోలనీ – తారకరామా నగర్ – గల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో స్థానిక యంయల్ఏ అవంతి శ్రీనివాసరావు గారికి ప్రజలు సాదర స్వాగతం పలికారుమొదటిగా అవంతి శ్రీనివాసరావు గారి చేతులు మీదుగా అవ్వ తాతలకు వైయస్సార్ పెన్షన్ లు అందివ్వడం జరిగింది అనంతరం రాష్ట్ర ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అనేది ఏ ఉద్దేశంతో చేపడుతుందో ప్రజలు వద్దకు ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులమైన మమ్ములను ఎందుకు పంపుతున్నారో అన్న విషయాలను ప్రతీ ఒక్కరికీ వివరించడం జరిగింది.అనంతరం 7వ వార్డు లో 250 ఇళ్లకు తిరిగి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగగా జగన్ మోహన్ రెడ్డి గారు అందించే పథకాలు అన్నీ సక్రమంగా అందుతున్నాయని ప్రతీ ఒక్కరు సంతోషం తో చెప్పడం జరిగిందిఅనంతరం ఆయన సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ప్రజలను అడగగా

1) బింద్రా నగర్ ( షిపియార్డ్ కోలనీ లో డ్రెయినేజీ వ్యవస్థ నిర్మించాలనినాటిటేషన్ ప్రతీరోజు శుభ్రం చేయాలనిత్రాగునీరు జివియంసికి అదనంగా గంటసేపు ఇవ్వాలని

2) తారాకరామ నగర్ డబుల్ రోడ్డు ఎండింగ్ లో సెంట్రల్ లైటింగ్ పోల్ వేయాలని

3) దేవి నగర్ లో సిసి రోడ్డు వేయాలనిఈ కార్యక్రమంలో వార్డు కార్పోరేటర్ లు – ఇంచార్జ్ లు – ఆయా ఆయా పదవుల్లో ఉన్న వారు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *