రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది, క్రీడాశాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి దంపతులు విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభం ఆలింగనం చేసుకొన్న మంత్రి దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందించారు.ఈ కార్యక్రమంలో సింహాచలం బోర్డ్ సభ్యులు, స్థానిక నాయకులు,ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది, క్రీడాశాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి దంపతులు విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభం ఆలింగనం చేసుకొన్న మంత్రి దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందించారు.ఈ కార్యక్రమంలో సింహాచలం బోర్డ్ సభ్యులు, స్థానిక నాయకులు,ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరూ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు -టీం అవంతి
Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *